సౌదీలో నిజామాబాద్ జిల్లా ఉప్లూర్ వాసి ఆత్మహత్య
- October 17, 2016
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండ లం ఉప్లూర్ గ్రామానికి చెందిన మెండె సాయన్న సౌదీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య లక్ష్మి తెలిపింది. సాయన్న పని చేస్తున్న కంపెనీలో ఆరు నెలల నుంచి జీతాలు రాక సుమారు రూ. 7 లక్షల అప్పు తీర్చలేక వేదనకు అక్కడ ఉండలేక రాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







