సౌదీలో నిజామాబాద్ జిల్లా ఉప్లూర్ వాసి ఆత్మహత్య

- October 17, 2016 , by Maagulf
సౌదీలో నిజామాబాద్ జిల్లా ఉప్లూర్ వాసి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండ లం ఉప్లూర్ గ్రామానికి చెందిన మెండె సాయన్న సౌదీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య లక్ష్మి తెలిపింది. సాయన్న పని చేస్తున్న కంపెనీలో ఆరు నెలల నుంచి జీతాలు రాక సుమారు రూ. 7 లక్షల  అప్పు తీర్చలేక వేదనకు అక్కడ ఉండలేక రాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com