సౌదీలో నిజామాబాద్ జిల్లా ఉప్లూర్ వాసి ఆత్మహత్య
- October 17, 2016
నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండ లం ఉప్లూర్ గ్రామానికి చెందిన మెండె సాయన్న సౌదీలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబికులు తెలిపారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య లక్ష్మి తెలిపింది. సాయన్న పని చేస్తున్న కంపెనీలో ఆరు నెలల నుంచి జీతాలు రాక సుమారు రూ. 7 లక్షల అప్పు తీర్చలేక వేదనకు అక్కడ ఉండలేక రాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









