లార్జెస్ట్ థీమ్ పార్క్ - ఛారిటీ ఈవెంట్
- October 17, 2016
మనామా: లాస్ట్ ప్యారైటజ్ ఆఫ్ డిలమున్ వాటర్ పార్క్ (ఎల్పిఓడి), హౌరాస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా 'పినాయ్ మస్కారా ఫెస్టివల్'ని అక్టోబర్ 28న నిర్వహించనున్నాయి. జూన్ 2016న జరిగిన పినాయ్ డే ఔట్ సూపర్ సక్సెస్ అయ్యింది. 3000 మందికి పైగా ఫిలిప్పీన్స్ ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈసారి మరింత అంగరంగ వైభవంగా ఈవెంట్ని నిర్వహించనున్నట్లు ఎల్పిఓడి జనరల్ మేనేజర్ పియరీ వాస్సెయర్ చెప్పారు. ఇలాంటి వేడుకలకు వాటర్ థీమ్ పార్క్ ఎంతో అనువుగా ఉంటుందని ఆయన అన్నారు. ఫిలిప్పినోస్తోపాటు, ఇతరులు కూఆ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. మస్కారా స్ట్రీట్ డాన్సులు, పర్దేస్ వంటి కార్యక్రమాల్ని పలువురు స్టూడెంట్స్ నిర్వహిస్తారు. ఫిలిప్పీని కమ్యూనిటీ నుంచి ఫిలిప్పీనీ స్కూల్ ఆఫ్ బహ్రెయినీ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతుల్ని అలరించనున్నారు. ఫిలిప్పినో ఫుడ్ ఫెస్టివల్, లైవ్ ఫిలిప్పినో డిజెలు మరియు ఆకర్షణీయమైన ఫ్యామిలీ యాక్టివిటీస్ ఇందులో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈవెంట్ ఆర్గనైజర్ ద్వారా మాత్రమే డిస్కైంట్ టిక్కెట్స్ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







