హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్...
- October 18, 2016
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్ తీసుకుంది. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. కేంద్రం.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మాటతప్పిందని అందులో ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, విచారణ రెండువారాలకు వాయిదా వేసింది
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









