హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్...
- October 18, 2016
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై హీరో శివాజీ చేస్తున్న పోరు కొత్త టర్న్ తీసుకుంది. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేశారు. కేంద్రం.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని మాటతప్పిందని అందులో ప్రస్తావించారు. వాదనలు విన్న హైకోర్టు, విచారణ రెండువారాలకు వాయిదా వేసింది
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









