డెన్మార్క్ ఓపెన్లో సింధు రెండో రౌండ్కు దూసుకెళ్లింది...
- October 19, 2016
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో సింధు రెండో రౌండ్కు దూసుకెళ్లింది. బుధవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-14, 21-19 వరుస సెట్లలో సింధు గెలుపొందింది.రియో ఒలింపిక్స్లో పతకం సాధించిన తర్వాత సింధుకు ఇదే తొలి మ్యాచ్. రెండో రౌండ్లో జపాన్ క్రీడాకారిణి సయాకా సాటోతో సింధు తలపడనుంది. గత ఎడిషన్ డెన్మార్క్ ఓపెన్లో ఫైనల్ వరకు వెళ్లిన సింధు, ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని పట్టుదలగా ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







