ఎక్స్పో 2020 దుబాయ్ యూత్ కనెక్ట్ 2016 లో యువకులు పాత్ర కీలకం
- October 20, 2016
స్పూర్తినిస్తూ మాట్లాడే వక్తల సందేశాలను వినేందుకు ఎక్స్పో 2020 దుబాయ్ కార్యక్రమానికి 1,000 పైగా యువకులు హాజరు కానున్నారు. ఈ ప్రాంతంలో మొదటి ప్రపంచ పెద్ద కార్యక్రమ పంపిణీ కోసం ప్రణాళికలను రూపొందించడం మరియు వారి భవిష్యత్తు కోసం యువత ఉత్తేజపర్చడానికి సిద్ధం చేసి వారికి మెళుకువలు మరియు మంచి ఆలోచనలు ఇవ్వాలని సంకల్పించనుంది. యూత్ కనెక్ట్ 2016 పాల్గొనడానికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్ని గల్ఫ్ దేశాల సమాఖ్య దేశాలలోని నలుమూలల నుంచి యువకుల కోసం తెరిచి ఉంది, వచ్చే నెల19 వ నవంబర్ న జరిగే ఇది ఎక్స్పో 2020 నిశ్చితార్థానికి ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమం.
ఎక్స్పో 2020 దుబాయ్ నిర్వాహకులు ఈ ప్రాంతం యొక్క మొదటి ప్రపంచ మెగా కార్యక్రమం ఆతిధ్యంకు సిద్ధపడ్డారు జి సి సి అంతటా నుండి యువకుల సహకారం కోరుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







