బాలుని అపహరణ... వేధింపుల కేసులో ఇరువురు పౌరులు అరెస్టు
- October 20, 2016
మస్కట్: ఒక బాలుడిని అపహరణ మరియు వేధించిన కేసులో ఇరువురు పౌరులను ధోఫర్ పోలీస్ కమాండ్ నేర పరిశోధక విభాగ అధికారులు అరెస్టు చేశారు. ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం బాలుడి తండ్రి తప్పిపోయిన తన కుమారుడు గూర్చి ఫిర్యాదు ఇటీవల దాఖలు చేసినట్లు చెప్పారు. బాలుడు సాయంత్రం తిరిగివచ్చి తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలియచేయడం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









