పాటల పోటీలో పాల్గొననున్న 4,000 మంది యు. ఏ. ఈ. కార్మికులు
- August 20, 2015
యు. ఏ. ఈ లోనున్న వేలాది కార్మికుల ముఖాల్లో సంతోషం పూయించే, జులై 23 న ప్రారంభమైన " క్యాంప్ కా ఛాంప్" పాటల పోటీ యొక్క 9వ ఎడిషన్ లో 140 శ్రామిక వసతిగృహాలనుండి 4,000 మందికి పైగా పోటీదారులు పాల్గొననున్నారు. 2007 సంవత్సరంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే పాల్గొన్న ఈ పోటీలో ఇప్పుడు 24 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ పలు విడతల కార్యక్రమం లో విజేతలకు డ్యూ వారినుండి 50,000 దీనర్లు , వెస్టర్న్ యూనియన్ వారి నుండి బంగారం, గీపాస్ వారినుండి ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏర్ అరేబియా వారినుండి విమాన టికెట్లు బహుమతులుగా అందుతాయి!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









