పాటల పోటీలో పాల్గొననున్న 4,000 మంది యు. ఏ. ఈ. కార్మికులు
- August 20, 2015
యు. ఏ. ఈ లోనున్న వేలాది కార్మికుల ముఖాల్లో సంతోషం పూయించే, జులై 23 న ప్రారంభమైన " క్యాంప్ కా ఛాంప్" పాటల పోటీ యొక్క 9వ ఎడిషన్ లో 140 శ్రామిక వసతిగృహాలనుండి 4,000 మందికి పైగా పోటీదారులు పాల్గొననున్నారు. 2007 సంవత్సరంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే పాల్గొన్న ఈ పోటీలో ఇప్పుడు 24 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ పలు విడతల కార్యక్రమం లో విజేతలకు డ్యూ వారినుండి 50,000 దీనర్లు , వెస్టర్న్ యూనియన్ వారి నుండి బంగారం, గీపాస్ వారినుండి ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏర్ అరేబియా వారినుండి విమాన టికెట్లు బహుమతులుగా అందుతాయి!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









