పాటల పోటీలో పాల్గొననున్న 4,000 మంది యు. ఏ. ఈ. కార్మికులు
- August 20, 2015
యు. ఏ. ఈ లోనున్న వేలాది కార్మికుల ముఖాల్లో సంతోషం పూయించే, జులై 23 న ప్రారంభమైన " క్యాంప్ కా ఛాంప్" పాటల పోటీ యొక్క 9వ ఎడిషన్ లో 140 శ్రామిక వసతిగృహాలనుండి 4,000 మందికి పైగా పోటీదారులు పాల్గొననున్నారు. 2007 సంవత్సరంలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే పాల్గొన్న ఈ పోటీలో ఇప్పుడు 24 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ పలు విడతల కార్యక్రమం లో విజేతలకు డ్యూ వారినుండి 50,000 దీనర్లు , వెస్టర్న్ యూనియన్ వారి నుండి బంగారం, గీపాస్ వారినుండి ఎలక్ట్రానిక్ సామగ్రి, ఏర్ అరేబియా వారినుండి విమాన టికెట్లు బహుమతులుగా అందుతాయి!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







