స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు
- October 21, 2016
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో గత మూడు రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధర నేడు కాస్త దిగొచ్చింది. నగల వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో పుత్తడి తగ్గుముఖం పట్టింది. రూ. 140 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ. 30,400గా ఉంది. ఇక వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. రూ. 400 తగ్గడంతో కేజీ వెండి ధర రూ. 42,300కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







