ఈజిప్ట్ లో కారు బాంబు దాడి
- August 20, 2015
ఈజిప్టు రాజధాని కైరోలోని కాలియూబియా ప్రావిన్స్లో భద్రతా దళాల నివాసాల వద్ద కారు బాంబు పేలి 29 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది తామేనాని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది. గత సంవత్సరం తన కార్యకర్తలను ఆరుగురిని ఉరితీసినందుకు ప్రతికారంగా ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







