ఈజిప్ట్ లో కారు బాంబు దాడి
- August 20, 2015
ఈజిప్టు రాజధాని కైరోలోని కాలియూబియా ప్రావిన్స్లో భద్రతా దళాల నివాసాల వద్ద కారు బాంబు పేలి 29 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది తామేనాని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది. గత సంవత్సరం తన కార్యకర్తలను ఆరుగురిని ఉరితీసినందుకు ప్రతికారంగా ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









