ఈజిప్ట్ లో కారు బాంబు దాడి

- August 20, 2015 , by Maagulf
ఈజిప్ట్ లో కారు బాంబు దాడి

ఈజిప్టు రాజధాని కైరోలోని కాలియూబియా ప్రావిన్స్‌లో భద్రతా దళాల నివాసాల వద్ద కారు బాంబు పేలి 29 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది తామేనాని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ట్విట్టర్లో ప్రకటించింది. గత సంవత్సరం తన కార్యకర్తలను ఆరుగురిని ఉరితీసినందుకు ప్రతికారంగా ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com