ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ లో మారణ హోమం సృష్టించారు
- October 23, 2016
ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ లో మారణ హోమం సృష్టించారు. తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి వస్తున్న ఇరాక్ సంకీర్ణ దళాల నుంచి తప్పించుకునేందుకు 284 మంది ప్రాణాలు తీశారు. మోసూల్ ను స్వాధీనం చేసుకోడానికి వెళ్లినప్పుడు ఇది జరిగినట్టు ఇరాకీ దళాలు ప్రకటించాయి. మోసూల్ దక్షిణ ప్రాంతాల నుంచి ఐసిస్ ను సైన్యం తరిమికొట్టినపుడు స్థానికులను ఉగ్రవాదులు మానవ కవచాలుగా ఉపయోగించుకున్నారు. చిన్న పిల్లల్ని, వృద్ధుల్ని రక్షణగా చేసుకుని 284 మంది మరణానికి కారణమయ్యారు. ఈ మృతదేహాలన్నిటినీ ఉత్తర మోసూల్ లోని ఒక కాలేజీ మైదానంలో ఒకే గొయ్యి తీసి కప్పెట్టినట్టు ఇరాకీ దళాలు గుర్తించాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









