కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ 84 ఏట మృతి
- October 23, 2016
దోహా: 84 సంవత్సరాల కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ మరణించినట్లు ఖతార్ యొక్క ఏమైరి న్యాయస్థానం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఖ్టారి జెండాలను సగం ఎత్తులో ఎగురవేయాలని సూచిస్తూ మూడు రోజుల పాటు అధికారిక సంతాప కాలంగా షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రకటించారు. మరణించిన కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ తన కుమారుడైన షేక్ తమీమ్ కు 2013 లో అధికారం అప్పగించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









