కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ 84 ఏట మృతి
- October 23, 2016
దోహా: 84 సంవత్సరాల కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ మరణించినట్లు ఖతార్ యొక్క ఏమైరి న్యాయస్థానం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఖ్టారి జెండాలను సగం ఎత్తులో ఎగురవేయాలని సూచిస్తూ మూడు రోజుల పాటు అధికారిక సంతాప కాలంగా షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రకటించారు. మరణించిన కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ తన కుమారుడైన షేక్ తమీమ్ కు 2013 లో అధికారం అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..









