రూ. 25,000 మొత్తాన్ని కస్టమ్స్ ఫాం లో ప్రకటించాలి: భారత్
- August 20, 2015
భారత దేశంలో కాలు పెట్టేముందు ప్రయాణీకులు తమ వద్ద రూ. 25,000 కంటే ఎక్కువగా ఉన్న డబ్బును, ఎల్. సి. డి., ఈ. లేదా ప్లాస్మా టెలివిజన్ల వంటి వివరాలను ధృవీకరించవలసి ఉంటుందని భారత ఆర్ధిక శాఖ తమ కస్టమ్స్ బాగెజ్ డిక్లరేషన్ (అమెండ్మెంట్) రూల్స్, 2015 లో ప్రకటించింది. గతంలో ఈ పరిధి రూ. 35,000 గా ఉండేది. కొత్తగా అమలులోకి వచ్చిన నియమాల ప్రకారం, సుంకం లేకుండా తెచ్చుకోగలిగే సిగరెట్లు, సిగార్లు ఇతర పొగాకు ఉత్పత్తులను కూడా 50 శాతానికి తగ్గించారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







