అరబ్ దేశాలలోని తెలుగు వారికి మంత్రి కొల్లు రవీంద్ర ఆసరా
- August 21, 2015
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారికి తన సహాయం ఎప్పుడు అవసరమైనా తాను ముందుంటానని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమం, సాధికారత, చేనేత మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఆరు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల తరపున మాగల్ఫ్ ప్రతినిధి శ్రీ చిత్తర్వు శ్రీకాంత్ వేతనాలు, ఇమ్మిగ్రేషన్ అనుమతులు, ఏజెన్సీల మోసాలు వంటి అనేక సమస్యలను గురించి చర్చించిన మీదట గల్ఫ్ కార్మికులు, ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం









