అరబ్ దేశాలలోని తెలుగు వారికి మంత్రి కొల్లు రవీంద్ర ఆసరా
- August 21, 2015
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారికి తన సహాయం ఎప్పుడు అవసరమైనా తాను ముందుంటానని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన వర్గాల సంక్షేమం, సాధికారత, చేనేత మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. ఆరు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల తరపున మాగల్ఫ్ ప్రతినిధి శ్రీ చిత్తర్వు శ్రీకాంత్ వేతనాలు, ఇమ్మిగ్రేషన్ అనుమతులు, ఏజెన్సీల మోసాలు వంటి అనేక సమస్యలను గురించి చర్చించిన మీదట గల్ఫ్ కార్మికులు, ప్రవాసీయుల సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







