భారత ప్రభుత్వం ప్రకటించిన డ్యూటీ-ఫ్రీ తాయిలo!
- August 21, 2015
యు.ఏ.ఈ. లో ఉన్న 2.6 మిలియన్ల మందితో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 మిలియన్ల ప్రవాసభారతీయులకు భారత ప్రభుత్వం తీపి తాయిలన్ని ప్రకటించింది! ప్రవాస భారతీయులు, విదేశ పర్యటన నుoడి తిరిగి వస్తున్న భారతీయులు మాత్రమే కాక ఇక్కడికి వస్తున్న విదేశీయులు కూడా అలవెన్సును రూ. 45,000 (ది. 2,530) కు పెంచింది. అంతేకాకుండా ధూవపత్రం లేకుండా వారు తమ వెంట తీసుకురాగలిగిన ద్రవ్య అవధిని రూ. 10,000/- నుండి రూ. 25,000/- కు పెంచింది. ఇంకా, సవరించిన నిబఃధనల ప్రకారం పురుషులు రూ. 50,000/- (ది. 2,800) విలువైన బంగారాన్ని, మహిళలు అంతకు తెండింతలు, అంటే రూ 1,00,000/- (ది 5,600) ల బంగారాన్ని నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







