అనరసె కీ గోలీ
- August 21, 2015
కావాలిసిన పదార్ధాలు
బియ్యం పిండి - కప్పు
నెయ్యి - 2 స్పూన్లు
నువ్వులు - 2 స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
బెల్లం తురుము - కప్పు
పెరుగు - 2 స్పూన్లు
తయారీ విధానం
బియ్యం పిండిలో పెరుగు, బేకింగ్ పౌడర్, నువ్వులు, బెల్లం తురుము వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి కాగుతున్న నూనెలో వేయించాలి. ఇవి డబ్బాలో పెట్టి మూత పెట్టి ఉంచితే వారం నుంచి పది రోజులు నిల్వ ఉంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









