అనరసె కీ గోలీ
- August 21, 2015
కావాలిసిన పదార్ధాలు
బియ్యం పిండి - కప్పు
నెయ్యి - 2 స్పూన్లు
నువ్వులు - 2 స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
బెల్లం తురుము - కప్పు
పెరుగు - 2 స్పూన్లు
తయారీ విధానం
బియ్యం పిండిలో పెరుగు, బేకింగ్ పౌడర్, నువ్వులు, బెల్లం తురుము వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసి కాగుతున్న నూనెలో వేయించాలి. ఇవి డబ్బాలో పెట్టి మూత పెట్టి ఉంచితే వారం నుంచి పది రోజులు నిల్వ ఉంటాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







