సెన్సార్ పూర్తి చేసుకున్న 'కారులో షికారు కెళితే'
- October 24, 2016
శ్రీ హరీ హరిహర ఫిలిమ్స్ పతాకంపై మాదాల కోటేశ్వర్ రావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరాం సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కారులో షికారు కెళితే'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది . యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి "ఏ " సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ " సెప్టెంబర్ నెలలో జరిగిన కార్యక్రమం లో కారులో షికారుకెళితే టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసామని దానికి మంచి స్పందన వచ్చిందని అలాగే నవంబర్ మొదటి వారంలో ఆడియో వేడుక నిర్వహించి అదే నెలలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







