బహ్రెయిన్ లో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మూడు రోజుల పర్యటన
- October 24, 2016
బహ్రెయిన్ లో భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటించారు.భారతీయులు ధైర్య సాహసాలను కొనియాడారు.మీ అందరూ ఎప్పుడు ప్రభత్వం కి మద్దతు పలకాలని కోరారు.ప్రపంచం లో భారత దేశం ఒకటో స్థానంలో ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు.దేశ అంతర్గత భద్రత పై మాట్లాడారు.సభ ప్రాగణమంతా జై బోలో భరత్ మాతాకీ జై అని మారుమ్రోగింది.
--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







