బహ్రెయిన్ లో కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ మూడు రోజుల పర్యటన

- October 24, 2016 , by Maagulf

బహ్రెయిన్ లో భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ పర్యటించారు.భారతీయులు ధైర్య సాహసాలను కొనియాడారు.మీ అందరూ ఎప్పుడు ప్రభత్వం కి మద్దతు పలకాలని కోరారు.ప్రపంచం లో భారత దేశం ఒకటో స్థానంలో ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు.దేశ అంతర్గత భద్రత పై మాట్లాడారు.సభ ప్రాగణమంతా జై బోలో భరత్ మాతాకీ జై అని మారుమ్రోగింది.


--యం.వాసు దేవా రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com