అబుధాబీ డ్యూటీ ఫ్రీ దుఖాణాలలో సమ్మర్ గోల్డ్ ప్రమోషన్
- August 22, 2015
ఆగస్టు 1 నుండి సెప్టంబర్ 30 వరకు అబుధాబీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద సమ్మర్ గోల్డ్ ప్రమోషన్ కాంపైన్ జరగ నుంది. దుఖాణాలలో వినియోగదారులు షాపింగ్, డైనింగ్ చేస్తూ మొత్తం 3.5 కేజీల బంగారాన్ని గెలుచుకోగలిగే ఇన్స్టంట్ 'స్క్రాచ్ అండ్ విన్' లో 1,2,3 బహుమతులుంటాయని, కస్టమర్లకు అదిక సేవలను, మరింత వినోదాన్ని అందించాలనే తమ నిబద్ధత ప్రకారం ఈ కాంపైన్ ఉంటుందని విమానాశ్రయ చీఫ్ కమర్శియల్ ఆఫీసర్ డాన్ చాపెల్ తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







