మనుష్యులతో కారు కడిగే విధానానికి త్వరలో స్వస్తి

- October 26, 2016 , by Maagulf
మనుష్యులతో కారు కడిగే విధానానికి త్వరలో స్వస్తి

మనామా:మనుష్యులతో కారు కడగడం అనే సాంప్రదాయ విధానం బహరేన్ లో  దాదాపుగా అంతరించనుంది.. రాజధాని పర్యాటకం మరియు వ్యాపార ప్రాంతాలలో  మనుష్యులతో కారు తుడిచే  యంత్రాలు నిషేధించాలని ఒక ప్రతిపాదనను  కాపిటల్ గవర్నరేట్ గవర్నర్, షేక్ హిషం  బిన్ అబ్దుల్రహ్మాన్ ఆల్ ఖలీఫా నేతృత్వంలో భద్రతా మరియు సేవ అధికారులతో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో సూచించారు.  ఒకవేళ ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, వాహనాన్ని శుబ్రపరిచే రసాయనాలు నీటి సరఫరాలోనికి  ప్రవేశించడంతో వాతావరణంలో నష్టం కల్గించు  వీధి లో వారి కార్లు శుబ్రపరిచే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ చర్య ద్వారా  రాజధానిని  శుభ్రంగా మరియు చక్కనైన రీతిలో ఉంచాలని వారు ఆశిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com