సందర్శకుల కోసం సుందరంగా మారనున్న దుబాయ్ జ్యూమెయిరాహ్ పామ్
- October 28, 2016
దుబాయ్: ఒక నూతన ఓడరేవుని ఆకర్షణగా రూపొందించి కొద్ది వారాల తరువాత జ్యూమెయిరాహ్ పామ్ దుబాయ్ నివాసితులు మరియు సందర్శకుల కోసం తలుపులు తెరవబడనుంది. నకీల్ యొక్క 11 కిలోమీటర్ల బోర్డువాక్ పామ్ జ్యూమెయిరాహ్ యొక్కఒక శక్తివంతమైన నడక గమ్యం లోకి షాపింగ్ మరియు భోజనాల కోసం రెస్టారెంట్లతో ఆకర్షణీయంగా మారనుంది. 150 మిలియన్ డి హెచ్ లను ఖర్చు చేసి ఒక తూర్పు మరియు పశ్చిమ పైర్ సముద్రంలో 100 మీటర్ల నిడివితో కొనసాగించారు. గాజు పొదిగిన కాఫీ హోటళ్లు మరియు రెస్టారెంట్ కలిగి అరేబియన్ గల్ఫ్ లో ఆకర్షణగా మార్చారు పామ్ జ్యూమెయిరాహ్, దుబాయ్ స్కైలైన్ నెలవంక యొక్క రెండు చివర్లలో నిర్మితమైన స్తంభాలపై ప్రతి పైభాగాన్ని 1,000 చదరపు మీటర్ల కలిగి ఉంటుంది. బోర్డువాక్ మార్గంలో 30 బట్టీలు, 20 ఆహార ట్రక్కులు మరియు కేఫ్ లను కలిగి ఉంటుందని నకీల్ నుండి ఒక ప్రతినిధి " మా గల్ఫ్ డాట్ కామ్ " కు గురువారం తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







