అక్టోబర్ 31 వ తేదీన భారత రాయబార కార్యాలయ ఓపెన్ హౌస్
- October 28, 2016
దోహా: భారత రాయబార కార్యాలయం ఈ నెల 31 వ తేదీన ఓపెన్ హౌస్ నిర్వహించనుంది. కతర్ లో ఉంటున్న భారత జాతీయులు అత్యవసరంగా కాన్సులర్ ఎదుట సమావేశమై మరియు కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే సోమవారం ఓపెన్ హౌస్ జరపనుంది. ఆ రోజు ఓపెన్ హౌస్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి 3:30 గంటల వరకు చాన్సేరీ వద్ద కొనసాగనుంది. రాతపూర్వకంగా సమాచారం, సమస్యలు లేదా కేసులపై రాయబార కార్యాలయం వద్ద అధికారులకు అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుండి 3 గంటల వరకు ఉన్న సమయంలో దరఖాస్తుదారులు నేరుగా ఇవ్వవచ్చు ఈ రాయబారం అధికారులతో సమావేశం తరువాత ఆయా సమస్యలపై చర్చ చేయబడుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







