డ్రగ్స్ దందా గుట్టు రట్టు
- October 28, 2016
సికింద్రాబాద్ సైనిక్పురిలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు చేశారు ఏసీబీ అధికారులు. సైంటిస్ట్ రాజశేఖర్ సైనిక్పురిలో ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఇంట్లో మాదకద్రవ్యాలను తయారు చేస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం అందింది. దీంతో రాజశేఖర్ ఇంటిపై దాడి చేసిన అధికారులు 230 కిలోల యాంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని అద్దెకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు సరఫరా చేస్తున్నాట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







