మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ...
- October 30, 2016
తాలిబన్ల నుంచి బయటపడ్డాక కాబూల్లో మహిళలకు మొట్టమొదటి ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేందుకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం దాదాపు రూ.13లక్షలు వెచ్చించి 'బ్లూ మూన్ క్లబ్' పేరుతో ఈ ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేశారు.అఫ్గానిస్థాన్లో మహిళలు సంప్రదాయాలను ఎక్కువగా పాటిస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు పనుల్లోకి, పాఠశాలలకు వెళ్లటం కూడా నిషిద్ధమే. అటువంటి చోట మహిళలకు ఫిట్నెస్ క్లబ్ ఏర్పాటు చేయటమంటే ధైర్యంతో కూడిన చర్యగా చెప్పుకోవాలి. నురిస్తానీ అనే యువతి ఈ క్లబ్ను ఏర్పాటు చేసింది.మహిళల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేందుకే దీనిని ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







