వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు...

- October 30, 2016 , by Maagulf
వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు...

భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని పటేల్‌ చౌక్‌ వద్ద గల పటేల్‌ విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌, పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com