మరో భారత జవాన్ అమరుడయ్యారు..

- October 31, 2016 , by Maagulf
మరో భారత జవాన్ అమరుడయ్యారు..

 జమ్ముకాశ్మీర్ రాజౌరీ సెక్టార్‌లో పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో మరో భారత జవాన్ అమరుడయ్యారు. ఇద్దరు భారత జవాన్లు గాయపడ్డారు. కాల్పులను బిఎస్‌ఎఫ్ దీటుగా తిప్పికొడుతోంది. అటు మెండర్ సెక్టార్‌లో పాక్ బలగాల కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. పాక్ బలగాలు భారత పౌరులపై కూడా కాల్పులకు తెగబడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com