పండుగ రోజు బంగారం ధగధగలాడలేదు
- October 31, 2016
పండుగ రోజు బంగారం ధగధగలాడలేదు. దీపావళి సందర్భంగాబులియన్ మార్కెట్లో నిర్వహించిన మూరత్ ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.100 తగ్గి రూ.30,650 పలికింది. కాగా, వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రూ.43,000తోనే ఉంది. కొనుగోలుదారుల నుంచి ఆసక్తి లేకపోవడంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







