సెంట్రల్ ఇటలీలో మళ్లీ భూకంపం
- November 03, 2016
ఇటలీ కొద్ది రోజులుగా భూకంపాలతో వణికిపోతోంది. గురువారం ఉదయం సెంట్రల్ ఇటలీలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5గా నమోదైంది.పెరూగియా ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించడంతో 200 మందికి పైగాప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇటలీ కోలుకుంటున్న సమయంలో మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారంఇటలీలో 6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఇటలీలోని చారిత్రక కట్టడాలు నేలకొరిగాయి. ధ్వంసమైన భవనాలు, చర్చిలను త్వరలో నిర్మిస్తామని ఇటలీ ప్రధాని మాటియో రెన్జి వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







