డిమెన్షియా బాధితులకు ఉపకయుక్తంగా మెడికల్ క్లినిక్
- November 04, 2016
హమాద్ మెడికల్ కార్పొరేషన్కి చెందిన మెమరీ క్లినిక్లో, డిమెన్షియా వ్యాధితు బాధపడుతున్నవారికి మెరుగైన చికిత్స అందుతోంది. మెమరీ లాస్ బాధితుల కోసం ఈ మెమరీ క్లినిక్ పలు విధాలైన చికిత్స అందిస్తోంది. త్వరగా వ్యాధిని గుర్తించగలిగితే మెడికేషన్ ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించగలమని వైద్యులు వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఏజింగ్ (ఎన్ఐఎ) వెల్లడించిన వివరాల ప్రకారం డిమెన్షియా అనేది బ్రెయిన్ డిజార్టర్ అనీ, ఇది కమ్యూనికేషన్ మరియు పెర్ఫామెన్స్ని దెబ్బతీస్తుందని అన్నారు. డిమెన్షియాలోనే అల్జిమీర్ కూడా ఓ పార్ట్ అని వైద్యులు తెలిపారు. పేషెంట్ మానసిక స్థితిని బట్టి, డిమెన్షియా తీవ్రతను బట్టి వైద్య చికిత్స విధానాలు ఉంటాయని, పేషెంట్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వైద్య చికిత్స అందిస్తామని హెచ్ఎంసి వైద్యులు వివరించారు. డిమెన్షియా, అల్జిమర్స్తో బాధపడేవారికి మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పారు. హోమ్ విజిట్స్ ద్వారా మల్టీ డిస్క్రిప్లినరీ కేర్ టీమ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హెచ్ఎంసి ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







