జమైకా పబ్లో కాల్పులు..ముగ్గురి మృతి
- November 06, 2016
జమైకాలోని ఒక పబ్లో డామినస్(వస్తువులు కనుగొనే ఆట) ఆడుతున్న నలుగురిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ముగ్గురు మరణించగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జమైకాలోని సెయింట్ కాథరిన్ పారిష్ పబ్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ మరణించగా మరో వ్యక్తికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగానే ఉందని వారు చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాయుధుడు వీరిపై కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియలేదు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









