ఇండియా-యూకే దేశాలు కలిసి పనిచేయాలని మోదీ ఆకాంక్షించారు
- November 06, 2016
యూకే-ఇండియా సమ్మిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. యూకే ప్రధాని భారత్కు మంచి నేస్తమని, ఇండియా-యూకే దేశాలు కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రెండుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







