విమానానికి బాంబు బెదిరింపు భారీ జరిమానా, 6 నెలల శిక్ష
- November 07, 2016
విమానంలో బాంబు ఉందని హెచ్చరించిన భారతీయుడికి రూ.34 లక్షలు జరిమానా వడ్డించడంతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. జెనీవా పోలీసు చీఫ్ ఫ్రాంకోయీస్ వారిడెల్ మాట్లాడుతూ గత నెలలో స్విట్జర్లాండ్లోని మాంట్రిక్స్లో ఉంటున్న వ్యక్తి జెనీవా విమానాశ్రయంలో విమానం బయల్దేరే సమయానికి చేరుకోలేకపోవడంతో ఆ విమానంలో బాంబు ఉందని హెచ్చరించాడని తెలిపారు. దీంతో ఆ విమానంలో తనిఖీలు నిర్వహించేందుకు 101 మంది పోలీసు అధికారులు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లు శ్రమించారని పేర్కొన్నారు. 116 మంది ప్రయాణికులు విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చిందన్నారు. విమానం చాలా ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు.నిందితుడు భారతదేశం వెళ్ళడానికి వీలుగా జెనీవా విమానాశ్రయంలో విమానం ఆలస్యమవ్వాలన్న లక్ష్యంతో ఈ ఉత్తుత్తి హెచ్చరిక చేశాడన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









