విమానానికి బాంబు బెదిరింపు భారీ జరిమానా, 6 నెలల శిక్ష
- November 07, 2016
విమానంలో బాంబు ఉందని హెచ్చరించిన భారతీయుడికి రూ.34 లక్షలు జరిమానా వడ్డించడంతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించారు. జెనీవా పోలీసు చీఫ్ ఫ్రాంకోయీస్ వారిడెల్ మాట్లాడుతూ గత నెలలో స్విట్జర్లాండ్లోని మాంట్రిక్స్లో ఉంటున్న వ్యక్తి జెనీవా విమానాశ్రయంలో విమానం బయల్దేరే సమయానికి చేరుకోలేకపోవడంతో ఆ విమానంలో బాంబు ఉందని హెచ్చరించాడని తెలిపారు. దీంతో ఆ విమానంలో తనిఖీలు నిర్వహించేందుకు 101 మంది పోలీసు అధికారులు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లు శ్రమించారని పేర్కొన్నారు. 116 మంది ప్రయాణికులు విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చిందన్నారు. విమానం చాలా ఆలస్యంగా బయల్దేరిందని పేర్కొన్నారు.నిందితుడు భారతదేశం వెళ్ళడానికి వీలుగా జెనీవా విమానాశ్రయంలో విమానం ఆలస్యమవ్వాలన్న లక్ష్యంతో ఈ ఉత్తుత్తి హెచ్చరిక చేశాడన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







