బడుగుల మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం
- November 07, 2016
భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదర్ బజార్ సమీపంలో ఉన్న మురికివాడల్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కసారిగా ఇక్కడ అగ్నికీలలు ఎగిసిపడటంతో భీతావహ పరిస్థితి నెలకొంది. మంటలు అంతకంతకూ అంటుకుండటంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది.
మొదట 15 ఫైర్ టెండర్స్ రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఏకంగా 30 ఫైర్ టెండర్స్ అగ్నికీలలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇక్కడి మురికివాడ భీతావహం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









