బడుగుల మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం

- November 07, 2016 , by Maagulf
బడుగుల మురికివాడల్లో భారీ అగ్నిప్రమాదం

భారత దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదర్‌ బజార్‌ సమీపంలో ఉన్న మురికివాడల్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కసారిగా ఇక్కడ అగ్నికీలలు ఎగిసిపడటంతో భీతావహ పరిస్థితి నెలకొంది. మంటలు అంతకంతకూ అంటుకుండటంతో వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది.

మొదట 15 ఫైర్‌ టెండర్స్‌ రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఏకంగా 30 ఫైర్‌ టెండర్స్‌ అగ్నికీలలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇక్కడి మురికివాడ భీతావహం కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com