ఒమన్ లో యజమానులు కొత్త వీసా ఫీజు చెల్లించాలి
- November 10, 2016
మస్కట్ : యజమానులు కొత్త వీసా ఫీజు చెల్లించాలని ఉద్యోగుల నుంచి చట్టవిరుద్ధంగా వసూలు చేస్తూ వీసా ఫీజు చెల్లించేందుకు తమ కార్మికులను తొందరపెడ్తూ వ్యవహరిస్తున్నారని, వాణిజ్యం సభ్యులు చాంబరు హెచ్చరించింది. ప్రవాస కార్మికులకు వీసా ఫీజు 201 ఓ ఎం ఆర్ నుండి ౩౦౧ ఓ ఎం ఆర్ లకు పెంచాలని ఆ గత వారం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికులను తీసుకొన్న యజమానులు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ వారి వద్ద నుంచి బలవంతంగా కొందరు ప్రవాస కార్మికుల దగ్గర నుంచి ఆ మొత్తాన్ని సేకరిస్తున్నారని సామాజిక కార్యకర్తలు మరియు ఒమన్ ట్రేడ్ యూనియన్ కార్మికులు ఆరోపించారు. కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒమన్ చాంబర్ సభ్యుడు అహ్మద్ అల్ హోతి ఈ సందర్భంగా కొత్త వీసా ఫీజుమాట్లాడుతూ , ఒక కార్మికుడు నియామకం జరిపిన సంస్థ మాత్రమే వీసా ఫీజు చెల్లించాలని తెలిపారు. లేనిపోని భయాలు మధ్య, కార్మికులని కలవరపెట్టడం సరి కాదని ఆయన అన్నారు. కార్మికుని వీసా ఫీజు చెల్లించడం అది యజమాని బాధ్యత." కంపెనీలకు ఆయా రుసుము విధిగా చెల్లించాలని ఆయన చెప్పారు. ట్రేడ్ యూనియన్ నాయకుడు మహమ్మద్ అల్ ఫేర్జి సైతం మాట్లాడుతూ, ఉద్యోగికి వీసా ఫీజు చెల్లించడానికి యజమానే పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఉద్యోగికి సాధ్యం కాదని పేర్కొన్నారు. "
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







