నలుగురు బలూచిస్థాన్ యువకులను ఎన్కౌంటర్ చేసిన పాక్
- November 13, 2016
స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం పోరాడుతోన్న బలూచిస్థాన్ ప్రజలపై పాకిస్థాన్ అరచాకాలు ఆగడం లేదు. తాజాగా నలుగురిని పాక్ సైన్యం ఎన్కౌంటర్ చేసింది. మృతుల్లో 14 ఏళ్ళ బాలుడు కూడా ఉన్నాడు. ఏడాది, రెండేళ్ళ కిందట ఇళ్ళ నుంచి ఈ యువకులను కిడ్నాప్ చేసిన పాక్ సైన్యం ఇటీవల కాల్చి చంపింది. మృతదేహాలను ఆసుపత్రికి అప్పగించింది. 2016 అక్టోబర్ నుంచి 210 మంది అదృశ్యం కాగా ఇప్పటి వరకు 57 మంది పాక్ సైన్యం చేతుల్లో మృతి చెందినట్లు బలూచ్ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







