బహ్రైన్ కార్రానాలో నిన్న రాత్రి బాంబు పేలుడు- ఒక రక్షక భటుడి మృతి
- August 28, 2015
గత రాత్రి సుమారు 10.20 కి జరిగిన తీవ్రవాద బాంబు దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, ఒక బహ్రైన్ పౌరుడు, అతని భార్య, వొక చిన్నారి గాయపడ్డారని ఆంతరంగిక శాఖ ప్రకటించింది. ఇక్కడి సార్ మరియు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెల్లోని ప్రజలు, తాము రెండు ప్రేలుడు శబ్దాలు విన్నామని తెలిపారు. ఈ దాడికి ఉపయోగించబడిన పదార్ధం, జులై 25 న దేశంలోకి ఆక్రమరవాణ చేయప్రయత్నించి, పట్టుబడిన విస్ఫోటక పదార్ధాలను పోలి ఉన్నాయని అధికారులు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రత్నిది,బహ్రైన్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









