బహ్రైన్ కార్రానాలో నిన్న రాత్రి బాంబు పేలుడు- ఒక రక్షక భటుడి మృతి
- August 28, 2015
గత రాత్రి సుమారు 10.20 కి జరిగిన తీవ్రవాద బాంబు దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, ఒక బహ్రైన్ పౌరుడు, అతని భార్య, వొక చిన్నారి గాయపడ్డారని ఆంతరంగిక శాఖ ప్రకటించింది. ఇక్కడి సార్ మరియు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెల్లోని ప్రజలు, తాము రెండు ప్రేలుడు శబ్దాలు విన్నామని తెలిపారు. ఈ దాడికి ఉపయోగించబడిన పదార్ధం, జులై 25 న దేశంలోకి ఆక్రమరవాణ చేయప్రయత్నించి, పట్టుబడిన విస్ఫోటక పదార్ధాలను పోలి ఉన్నాయని అధికారులు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రత్నిది,బహ్రైన్)
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







