బహ్రైన్ కార్రానాలో నిన్న రాత్రి బాంబు పేలుడు- ఒక రక్షక భటుడి మృతి
- August 28, 2015
గత రాత్రి సుమారు 10.20 కి జరిగిన తీవ్రవాద బాంబు దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, ఒక బహ్రైన్ పౌరుడు, అతని భార్య, వొక చిన్నారి గాయపడ్డారని ఆంతరంగిక శాఖ ప్రకటించింది. ఇక్కడి సార్ మరియు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెల్లోని ప్రజలు, తాము రెండు ప్రేలుడు శబ్దాలు విన్నామని తెలిపారు. ఈ దాడికి ఉపయోగించబడిన పదార్ధం, జులై 25 న దేశంలోకి ఆక్రమరవాణ చేయప్రయత్నించి, పట్టుబడిన విస్ఫోటక పదార్ధాలను పోలి ఉన్నాయని అధికారులు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రత్నిది,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







