నోట్లరద్దుపై పార్లమెంట్ లో చర్చ
- November 15, 2016
పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో సర్వత్రా చర్చ నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై బీజేపీ అగ్రనేత ఆడ్వాణి, వెంకయ్యతో ప్రధాని మోదీ చర్చించారు. అలాగే నోట్లరద్దుపై అధికార, ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయం తెలుసుకున్నారు. కాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని అధికారపార్టీ ఎంపీలు భేష్ అనగా....కొంత సమయం ఇస్తే బాగుండేదన్న టీఎంసీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







