నోట్లరద్దుపై పార్లమెంట్ లో చర్చ

- November 15, 2016 , by Maagulf
నోట్లరద్దుపై పార్లమెంట్ లో చర్చ

పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో సర్వత్రా చర్చ నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై బీజేపీ అగ్రనేత ఆడ్వాణి, వెంకయ్యతో ప్రధాని మోదీ చర్చించారు. అలాగే నోట్లరద్దుపై అధికార, ప్రతిపక్ష ఎంపీల అభిప్రాయం తెలుసుకున్నారు. కాగా పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని అధికారపార్టీ ఎంపీలు భేష్ అనగా....కొంత సమయం ఇస్తే బాగుండేదన్న టీఎంసీ ఎంపీలు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com