ట్యాక్స్ హైక్ తప్పదేమో
- November 16, 2016
మనామా: ఈ ఏడాది 10 నుంచి 15 శాతం వరకు పన్నులు పెరగవచ్చునని ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 300 డెసిషన్స్ని ప్రభుత్వం జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయనీ, వీటిల్లో కొత్త ఫీజులు, అలాగే ఉన్న ఫీజుల పెంపు వంటివి ఉన్నాయని ఎంపీ చెప్పారు. ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ మొహమ్మద్ అల్ అహ్మద్ ఓ సందర్బంలో ఈ వివరాలు వెల్లడించారు. పార్లమెంటుతో సంబంధం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు బహ్రెయినీ సిటిజన్లకు ముందుగా ఇబ్బందులు కగజేస్తాయని చెప్పారాయన. పబ్లిక్ సర్వీస్ రుసుములు వచ్చే ఏడాది 10 నుంచి 15 వరకు పెరగవచ్చునని స్టడీస్ చెబుతున్నట్లు వివరించారు అల్ అహ్మద్. పాస్పోర్టులు, ఇమ్మిగ్రేషన్, జ్యుడీషియల్ సర్వీసులు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సర్వీసెస్ వంటివి అదనపు భారం కాగలవని కమిటీ మెంబర్ అహ్మద్ కరాటా చెప్పారు. బహ్రెయినీల బారోయింగ్స్ 10శాతం పెరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ని కోట్ చేస్తూ చెప్పారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







