రియాద్ లో పిల్లలని దుర్వినియోగ ఫోరం ప్రారంభం
- November 16, 2016
రియాద్: ఇంటర్నెట్ ద్వారా పిల్లలను లైంగిక దోపిడీని నివారణ చేసేందుకు జాతీయ ఫోరంను మంగళవారం డిప్యూటీ ప్రధాని ఆంతరంగిక మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ రియాద్ లో ప్రారంభించారు. ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల అనేక విభాగాల సహకారంతో నిర్వహించబడనుంది. ఇంటర్నెట్లో పిల్లలను లైంగికంగా దోపిడీ ఎలా వేధింపులకు గురిచేస్తున్నారనేది ఫోరమ్ ద్వారా తెల్సుకొని వారిని రక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే సమస్యపై చర్చించారు .12 దేశాల్లో మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాల సహకారంతో ఈ ఫోరమ్ కొనసాగనుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







