నిర్వాసిత ఉపాధ్యాయులు హక్కుల సాధనకు ప్రతిజ్ఞ
- November 18, 2016
హక్కులు పునరుద్ధరించుకోవడంలో తమ తమ హక్కుల సాధనలో నిర్వాసిత ఉపాధ్యాయుల సమూహముగా ఏర్పడి ఐక్యంగా కొనసాగాలని న్యాయపరమైన డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గరాదని నిర్వాసిత ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. గృహ భత్యం తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయం వారి జీవనాన్నితారుమారు చేసింది అస్థిరమైన ప్రకటనలు చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ బాడెర్ అల్ ఎస్సా గృహ భత్యం తగ్గిస్తూ తీసుకొన్ననిర్ణయం మార్పు చేస్తారేమోనని డిసెంబర్ 26వ తేదీ 2016 వరకు ఎదురు చూస్తామని ఆ తర్వాత న్యాయ స్థానం ముందు హాజరై తమ ఇబ్బంది గూర్చి పేర్కొని న్యాయం కోసం ఆశ్రయిస్తామని ఈ ప్రణాళికని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









