నిర్వాసిత ఉపాధ్యాయులు హక్కుల సాధనకు ప్రతిజ్ఞ
- November 18, 2016
హక్కులు పునరుద్ధరించుకోవడంలో తమ తమ హక్కుల సాధనలో నిర్వాసిత ఉపాధ్యాయుల సమూహముగా ఏర్పడి ఐక్యంగా కొనసాగాలని న్యాయపరమైన డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గరాదని నిర్వాసిత ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. గృహ భత్యం తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయం వారి జీవనాన్నితారుమారు చేసింది అస్థిరమైన ప్రకటనలు చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ బాడెర్ అల్ ఎస్సా గృహ భత్యం తగ్గిస్తూ తీసుకొన్ననిర్ణయం మార్పు చేస్తారేమోనని డిసెంబర్ 26వ తేదీ 2016 వరకు ఎదురు చూస్తామని ఆ తర్వాత న్యాయ స్థానం ముందు హాజరై తమ ఇబ్బంది గూర్చి పేర్కొని న్యాయం కోసం ఆశ్రయిస్తామని ఈ ప్రణాళికని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







