డయాబెటిస్పై అవగాహన: వేలాదిమంది హాజరు
- November 18, 2016దుబాయ్లో డయాబెటిస్పై అవగాహనా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొన్నారు. 3.8 కిలోమీటర్ల మేర ప్రజలు డయాబెటిస్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవగాహనతో డయాబెటిక్ సమస్యలు తగ్గుతాయనీ, ఆరోగ్యకరమైన జీవితం డయాబెటిస్ని దూరం చేస్తుందని ఈ సందర్భంగా పలువురు వైద్యులు చెప్పారు. అవగాహనా కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కియోస్క్లో బ్లడ్ గ్లూకోజ్ టెస్టింగ్ సౌకర్యాన్ని పలువురు వినియోగించుకున్నారు. జుంబా మరియు యోగా ఫిట్నెస్ సెషన్స్, అలాగే స్పాట్ డాన్స్ వంటివి ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూఏఈలో ప్రధానంగా ప్రజల్ని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ముఖ్యమైనది. దీన్ని ఎదుర్కొనేందుకు పలు అవేర్నెస్ ఈవెంట్లు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!