మతపెద్దలు చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- November 20, 2016
ఈజిప్టులోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులను మతాధికారులుగా పేర్కొంటూ, వారి తలలు నరికి హత్య చేశారు. బాధితుల ఫొటోలను ట్వీట్ చేశారు. అయితే స్థానికుల కథనం ప్రకారం బాధితులిద్దరూ సినాయ్లోని సూఫీ మత పెద్దలని, వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొరపాటుగా వేరే మతస్థులుగా భావించారని తెలుస్తోంది. మృతుల్లో ఒకరు సూఫీ షేక్ సులేమాన్ హెరాజ్, మరొకరు షేక్ సయ్యద్ అబ్డీల్ ఫతాహ్ అని స్థానికులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









