మతపెద్దలు చంపిన ఐఎస్ ఉగ్రవాదులు
- November 20, 2016
ఈజిప్టులోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులను మతాధికారులుగా పేర్కొంటూ, వారి తలలు నరికి హత్య చేశారు. బాధితుల ఫొటోలను ట్వీట్ చేశారు. అయితే స్థానికుల కథనం ప్రకారం బాధితులిద్దరూ సినాయ్లోని సూఫీ మత పెద్దలని, వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పొరపాటుగా వేరే మతస్థులుగా భావించారని తెలుస్తోంది. మృతుల్లో ఒకరు సూఫీ షేక్ సులేమాన్ హెరాజ్, మరొకరు షేక్ సయ్యద్ అబ్డీల్ ఫతాహ్ అని స్థానికులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







