తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన బహ్రెయిన్
- August 31, 2015
తీవ్రవాదంపై, వారికి కొమ్ము కాసే వారిపై హిజ్ రాయల్ హైనెస్, బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా యుద్ధ బావుటా ఎగురవేశారు. బహ్రైన్ సురక్షితంగా ఉండాలంటే, రక్షక దళాలను మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. ఉన్నతాధికారుల్తో గుడైబీయా రాజభవనంలో జరిపిన సమీక్షా సమావేశంలో -ఇటీవలి బాంబుదాడి సంఘటనలో నేరస్తులను ఆట్తుకొనే వ్యూహాలను, భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









