తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన బహ్రెయిన్
- August 31, 2015
తీవ్రవాదంపై, వారికి కొమ్ము కాసే వారిపై హిజ్ రాయల్ హైనెస్, బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా యుద్ధ బావుటా ఎగురవేశారు. బహ్రైన్ సురక్షితంగా ఉండాలంటే, రక్షక దళాలను మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు. ఉన్నతాధికారుల్తో గుడైబీయా రాజభవనంలో జరిపిన సమీక్షా సమావేశంలో -ఇటీవలి బాంబుదాడి సంఘటనలో నేరస్తులను ఆట్తుకొనే వ్యూహాలను, భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







