ఘనంగా ప్రపంచ బాలల దినోత్సవ నిర్వహణ
- November 24, 2016
మనామా: నవంబర్ 20 వ తేదీ ప్రపంచ బాలల దినోత్సవంను పునస్కరించుకొని బుధవారం ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ఘనంగా నిర్వహించేంచింది. సహాయ కార్యదర్శి షేక్ నాజర్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ ఖలీఫా ఈ సందర్భంగా "మన బాలలు.. మన నేత్రాలు వంటివారు " అనే అంశంపై జరిగిన సభకు ఆయన హాజరయ్యారు. మంత్రిత్వశాఖతో పాటు ఇతర సంబంధిత పార్టీలు కూడా కమ్యూనిటీ భాగస్వామ్యంలో ఆదరించే ప్రయత్నాల్లో భాగంగా జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు.మంత్రులు, సంబంధిత పార్టీలు, పౌర సమాజ సంస్థలు సమన్వయంతో మానవ వనరుల సహాయ కార్యదర్శి బ్రిగేడియర్ ఆడెల్ అమిన్ ఈ వేడుకపై ప్రసంగించారు. దోహత్ యార్డ్ లో బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం గురువారం వరకు కొనసాగుతుంది మరియు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ద్వారాలు తెరుచుకొని ఉంటాయి.ఆ తరువాత, హిద్ లోని ఖలీఫా బిన్ సల్మాన్ పార్క్ లో గురువారం నుండి శనివారం వరకు రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







