జమ్మూకశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం : ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
- November 25, 2016
జమ్ముకశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం నర్వాల్ ప్రాంతంలోని మురికివాడల వద్ద మంటలు వ్యాపించడంతో సుమారు 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలికి చేరుకున్న రక్షణ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూలోని సూపరింటెండెంట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. బాధితుల్లో మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు, సమీపంలోని మురికివాడల్లో నివసించే ప్రజలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలపారు.
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









