జమ్మూకశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం : ముగ్గురు మృతి, ఆరుగురికి గాయాలు
- November 25, 2016
జమ్ముకశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం నర్వాల్ ప్రాంతంలోని మురికివాడల వద్ద మంటలు వ్యాపించడంతో సుమారు 150 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకుని ఘటనా స్థలికి చేరుకున్న రక్షణ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జమ్మూలోని సూపరింటెండెంట్ ఆఫ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. బాధితుల్లో మయన్మార్ నుంచి వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు, సమీపంలోని మురికివాడల్లో నివసించే ప్రజలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







