తేజస్వీ జాక్ పాట్ కొట్టింది..
- November 30, 2016
తేజస్వీ జాక్ పాట్ కొట్టింది.. ఏకంగా వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.వెంకీ గురు మూవీ పూర్తికావడంతో మరో మూవీపై దృష్టి పెట్టాడు. 'నేను శైలజ'తో దర్శకుడిగా తన సత్తా చూపిన తిరుమల కిషోర్ వెంకీ కోసం ఒక వెరైటీ కథను సిద్ధం చేశాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్.
ఆమె చెల్లెలి పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి తేజస్వి ని ఎంపిక చేశారు.ఈ మూవీలో తేజస్వీ విక్టరీ వెంకటేష్ మరదలిగా కనిపించనుంది. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







