క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని 54ప్రత్యేక రైళ్లు

- December 01, 2016 , by Maagulf
క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని  54ప్రత్యేక రైళ్లు

దక్షిణమధ్యరైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణమధ్యరైల్వే 54ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లన్నీ...ప్రత్యేక చార్జీలతో నడుస్తాయని దక్షిణమధ్యరెల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com