ఆర్బీఐ ఏపీ, తెలంగాణకు నగదు తరలించింది...
- December 02, 2016
ఏపీ, తెలంగాణలో ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానాలాల్లో భారీగా నగదును తరలించింది ఆర్బీఐ. తెలంగాణకు 1600 కోట్లు పంపగా, ఆంధ్రప్రదేశ్కు 2000 కోట్ల నగదు చేరింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలకు భారీ కంటైనర్లను పంపిన RBI.. వీలైనంత త్వరగా వాటిని బ్యాంకులకు చేర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు, కేంద్ర ఆర్థిక శాఖ కూడా మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. హవాలా కేసుల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







