అమ్నెస్టీ ముగింపుతో అక్రమ నివాసితులపై చర్యలు
- December 02, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - సెర్చ్ అండ్ ఫాలో అప్ డిపార్ట్మెంట్, అక్రమంగా ఖతార్లో నివసిస్తున్నవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మూడు నెలల అమ్నెస్టీ నేటితో ముగియడంతో త్వరలో దేశవ్యాప్తంగా తనిఖీల్ని నిర్వహిస్తారు. అమ్నెస్టీ గడువు పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలో ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లు ప్రారంభమవుతాయి. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ, నేపాలీస్, ఇండోనేసియన్, తగలాగ్, ఉర్దు, సింహలీస్, తమిళ, మలయాళ భాషల్లో అమ్నెస్టీపై పెద్దయెత్తున ప్రచారం నిర్వహించింది ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్. ఎంబసీలు కూడా అమ్నెస్టీపై తమ పౌరుల్ని అప్రమత్తం చేశాయి. చాలావరకు అమ్నెస్టీని వినియోగించుకోగా, అమ్నెస్టీని లెక్కచేయనివారు ఇకపై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







