డ్రగ్స్ స్మగ్లింగ్: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష
- December 02, 2016
మనామా: ఇద్దరు నిందితులకు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారయ్యింది. ఆ ఇద్దరిలో ఒకరు థాయి మహిళ కాగా, మరొకరు బహ్రెయినీ వ్యక్తి. తమ బ్యాగ్ హ్యాండిల్స్లో డ్రగ్స్ని దాచి, దేశంలోకి అక్రమంగా వాటిని తీసుకొచ్చినట్లు నేరం నిరూపణ అయ్యింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి అందిన సమాచారం నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు 3000 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఒక్కొక్కరికి విధించడం జరిగింది. థాయి మహిళకు అదనంగా 100 బహ్రెయినీ దినార్ల జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









