డ్రగ్స్ స్మగ్లింగ్: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష
- December 02, 2016
మనామా: ఇద్దరు నిందితులకు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఐదేళ్ళ జైలు శిక్ష ఖరారయ్యింది. ఆ ఇద్దరిలో ఒకరు థాయి మహిళ కాగా, మరొకరు బహ్రెయినీ వ్యక్తి. తమ బ్యాగ్ హ్యాండిల్స్లో డ్రగ్స్ని దాచి, దేశంలోకి అక్రమంగా వాటిని తీసుకొచ్చినట్లు నేరం నిరూపణ అయ్యింది. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి అందిన సమాచారం నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు 3000 బహ్రెయినీ దినార్స్ జరీమానా ఒక్కొక్కరికి విధించడం జరిగింది. థాయి మహిళకు అదనంగా 100 బహ్రెయినీ దినార్ల జరీమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







