కువైట్ లో ఆస్తమాతో గత రెండురోజులుగా ఐదుగురు మృతి
- December 03, 2016
కువైట్ : ఆస్తమా ప్రబలడంతో ఐదుగురు మృతి చెందినట్లు మరియు పలువురు గత రెండురోజులుగా శ్వాస అంధక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఖలీద్ అల్ సాహ్లావి శుక్రవారం తెలిపారు.పలు ఆస్పత్రులలో రెండు రోజుల్లో 844 మంది శ్వాస అంధక ఇబ్బందులకు గురై అత్యవసర కేసులుగా నమోదు కాబడినట్లు ఆయన తెలిపారు. వీరిలో ఐదుగురు మరణించారు ముబారక్ ఆసుపత్రిలో ముగ్గురు మరియు అమిరి హాస్పిటల్ లో ఇద్దరు అల్ సాహ్లావి ఒక ప్రకటనలో తెలిపారు. ఇరవై ఆరు కేసులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లులలో చికిత్స పొందుతుండగా, 45 గదులలో మిగిలినవారు చికిత్స పొందుతున్నారు. అత్యవసర క్లినిక్ లు ఏ వైద్య పరిస్థితులు స్వీకరించేందుకు అయినా సిద్ధంగా ఉన్నాయని ఆయన పౌరులు మరియు నివాసితులు జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్య సలహా కోసం అత్యవసర పరిస్థితులలో ఫోన్ కాల్ (112) లేదా (151) సమాచారం అందించాలని కోరారు. అల్-అసిమా హెల్త్ డైరెక్టరేట్ ముఖ్యులు డాక్టర్ ఫాతిమాఅల్ అసౌమి వివరిస్తూ( హెచ్ 1 ఎన్ 1 ) కారణంగా ఒక పాండమిక్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా అమిరి హాస్పిటల్ లో రెండు అంతస్తులు మూసివేత మంచిదని ఫ్లూ వైరస్ ప్రజానీకంలో కాలానుగుణ మార్పు చెంది ప్రమాదకర ఫ్లూ గా మారింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







